జాతీయ వార్తలు – 17 జూన్ 2026



1. ప్రధాని మోదీ G7 సదస్సులో పాల్గొననున్నారు

ప్రధానమంత్రినరేంద్ర మోడీ  అంతర్జాతీయ G7 సదస్సులో పాల్గొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, వాతావరణ మార్పులు మరియు భద్రతా అంశాలపై చర్చించనున్నారు. 

2. NEET రీ-టెస్ట్‌కు NTA ప్రత్యేక ఏర్పాట్లు

జూన్ 21న జరగనున్న NEET-UG రీ-ఎగ్జామ్ కోసం National Testing Agency దేశవ్యాప్తంగా పరీక్షా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. పేపర్ లీక్‌కు సంబంధించిన వైరల్ వార్తలను NTA ఖండించింది. 

3. యువత సమస్యలపై రాహుల్ గాంధీ భారీ ర్యాలీ

Rahul Gandhi రాజస్థాన్‌లోని కోటాలో యువత, ఉద్యోగాలు, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. 

4. జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ

జార్ఖండ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో NDA మరియు INDIA కూటములు తమ ఎమ్మెల్యేలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి.  

6. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికం

మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయని IMD తెలిపింది. కొన్ని జిల్లాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేశారు. 





Post a Comment

Previous Post Next Post

Janani Web Solutions

Janani Web Solutions
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview